Breaking News

నిత్యావసర సరుకులు పంపిణీ

నిత్యావసర సరుకులు పంపిణీ

సారథి న్యూస్, నర్సాపూర్: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్​లో టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ బీహార్ కార్మికులు, గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పంచాయతీ కార్మికులకు కూరగాయలు, బియ్యం, శానిటైజరులు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోమని మాణిక్య గౌడ్, శేఖర్ గౌడ్, భూమగౌడ్ పాల్గొన్నారు.