Breaking News

టోల్​గేట్ షెడ్డు కూలి..

టోల్​గేట్ షెడ్డు కూలి..

భార్యాభర్తల దుర్మరణం

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మహబూబ్ నగర్​ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామ సమీపంలో టోల్​ గేట్​ కోసం  ఏర్పాటుచేసిన షెడ్డు కూలిపోవడంతో భార్యాభర్తలు కృష్ణయ్య, పుష్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శనివారం చోటుచేసుకుంది. పక్కనే ధాన్యం ఆరబోసిన రైతు దంపతులపై షెడ్డు కూలడంతో ప్రాణాలు విడిచారు.