సారథి న్యూస్, పెద్దశంకరంపేట: అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం నిధి సేకరణలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో ఆదివారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నేత సంగమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పెద్దశంరంపేట వేంకటేశ్వర ఆలయం నుంచి పట్టణ పురవీధుల గుండా ఈ యాత్ర సాగింది. కాషాయ జెండాలు చేతపట్టి జై శ్రీ రామ్! నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో కరణ్ భారతి మహారాజ్, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- February 7, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AYODYA
- PEDDASHANKARMPET
- RAMAMANDIR
- అయోధ్య శోభాయాత్ర
- పెద్దశంకరంపేట
- రామమందిరం
- Comments Off on పెద్దశంకరంపేటలో భారీ శోభాయాత్ర