Breaking News

హరితహారం.. గొప్ప కార్యం

మొక్కనాటుతున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి

సారథిన్యూస్​, ఆమన్​గల్​: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం ఎంతో గొప్ప కార్యక్రమమని
ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్​​ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ వెంట ఆమనగల్ ఎంపీపీ అనితా విజయ్, టీఆర్​ఎస్​ నాయకులు జంగయ్య, బాబా, రవీందర్, శివలింగం, శేఖర్, అల్లాజీ, శ్రీనివాస్​, భాస్కర్ రెడ్డి, శేఖర్, నరేశ్​నాయక్ తదితరులు పాల్గొన్నారు