Breaking News

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం

సారథి న్యూస్, గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామంలో నిర్మించనున్న పద్మశాలి సంఘ భవనం, మహిళా సంఘం, ఎస్సీ కమ్యూనిటీహాల్ పనులకు బుధవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.