![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/podu.jpeg?fit=1280%2C720&ssl=1)
సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం వీకే రామవరంలో పోడు భూముల చుట్టూ శనివారం ఫారెస్ట్ అధికారులు ఫెన్సింగ్ చుడుతుండగా రైతులు, అధికారుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఒకరు గాయపడ్డారు. ఈ భూములపై హక్కులు కల్పించాలని స్థానిక సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.