![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/rgdm-1.jpeg?fit=1217%2C1280&ssl=1)
సారథి న్యూస్, గోదావరిఖని: స్వర్గీయ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మహిళా కాంగ్రెస్ రామగుండం అధ్యక్షురాలు, కార్పొరేటర్ గాధం విజయానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
సారథి న్యూస్, గోదావరిఖని: స్వర్గీయ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మహిళా కాంగ్రెస్ రామగుండం అధ్యక్షురాలు, కార్పొరేటర్ గాధం విజయానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్గాంధీ చేసిన సేవలను కొనియాడారు.