Breaking News

నిమ్మ రైతులు

బత్తాయి, నిమ్మరైతులకు బాసట

బత్తాయి, నిమ్మరైతులకు బాసట

రైతులకు ప్రభుత్వం బాసటగా.. సారథి న్యూస్​, నల్లగొండ: సీఎం కేసీఆర్ ఆశించిన మేర తెలంగాణ ధాన్యభాండాగారంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ ప్రబలడంతో ఆ సంతోషాన్ని రైతులతో పంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ ను నిరోధించేందుకు బత్తాయి జ్యుస్ దోహదపడుతుందని చెప్పారు. బత్తాయి, నిమ్మ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆయన స్పష్టంచేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మార్కెట్ లో బత్తాయి కొనుగోలు […]

Read More