Breaking News

GSR

బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: బాధిత కుటుంబానికి చేయూతనందించినట్లు జీఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజారమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలటీలోని ఆర్కేవన్ సుభాష్ నగర్ కు చెందిన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుమారుడు ఆటో నడుపుతూ జీవనాన్ని దినదినగండంగా గడుపుతున్నాడని తెలిపారు. బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదు, 50 కిలోల బియ్య, నిత్యవసర వస్తువులను పంపిణీ […]

Read More
మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

సామాజిక సారథి, మందమర్రి(మంచిర్యాల): మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించిదని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు మనకు దైవంతో సమానమని మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలకి తోచినంత సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి సంస్థ ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, వారిని పర్యవేక్షిస్తున్నందుకు సింగరేణి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అకినపల్లి సురేష్, బద్రి సతీష్, కిరణ్ […]

Read More