ఉమ్మడి వరంగల్జిల్లాలో కరోనా బారిన పోలీసులు సామాజిక సారథి, వరంగల్: కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారిపైనా కరోనా దాడి చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేయూ పోలీస్ స్టేషన్ సీఐ […]