సారథి న్యూస్, నార్సింగి: గండిపేట చెరువులోకి వాహనాలు వెళ్లడం నిషేధం. సరదాగా తిరిగేందుకు నగరానికి చెందిన కొందరు మిత్రులు.. రెండు రోజుల క్రితం గండిపేట చెరువులోకి వెళ్లారు. నీళ్లులేక ఎండిపోయిన నేపథ్యంలో గుంతల్లో ఉన్న బురదలో వీరి వాహనాలు చిక్కుకున్నాయి. వాటిని బయటికి లాగేందుకు ట్రాక్టర్ను తీసుకురాగా అదీ బురదలో కూరుకు పోయింది. వీటిని వెలికి తీయడానికి జేసీబీ, హిటాచీలను రప్పించగా అవి కూడా బురదలో కూరుకు పోయాయి. వాటిని వెలికి తీయడానికి పలు విధాలుగా ప్రయాస […]