Breaking News

ఉట్నూర్

ఇంద్రవెల్లి నెత్తుటిగాథకు 40 ఏళ్లు

ఇంద్రవెల్లి నెత్తుటిగాథకు 40 ఏళ్లు

సారథి, ఉట్నూర్(ఇంద్రవెల్లి): దోపిడీ, పీడనపై తిరుగుబాటు చేసిన అమాయక ఆదివాసీ అడవి బిడ్డలపై తుపాకీ తూటాల వర్షం కురిసింది. అడవి అంతా రుధిక క్షేత్రమైంది. అది ఎంతోమంది విప్లవ పాఠాలు నేర్పించింది. ఇంద్రవెల్లి నెత్తుటి గాథకు మంగళవారం నాటికి సరిగ్గా 40 ఏళ్లు అవుతుంది. 1981 ఏప్రిల్ 20.. ఆ రోజు ఏం జరిగిందంటే.. తాము సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తమ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి […]

Read More

కలుషితమైన ఆహారం తిని..

22 మందికి అస్వస్థత ఇద్దరి పరిస్థితి విషమం సారథి న్యూస్, ఆదిలాబాద్: కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థతకు గురైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంనాయక్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఏటా తండాలో దుర్గామాత పూజ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా జరుపుకున్నారు. రాత్రి వండిన మటన్ ను సంప్రదాయం ప్రకారం పూజలో పాల్గొన్న వారు ప్రసాదంగా తీసుకుంటారు. ఎండకాలం కావడంతో మటన్​ కులుషితం కావడంతో 22 మంది అస్వస్థతకు […]

Read More