టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని గంజాయి తెలంగాణగా మార్చేశారని ఆరోపించారు. గంజాయి మత్తులో టీఆర్ఎస్ గూండాలు కాంగ్రెస్ నేతను హత్య చేశారని తెలిపారు. ప్రజల మధ్య మద్యం సేవించవద్దన్నందుకు.. టీఆర్ఎస్ నేతలు దాడి చేసి హత్య చేశారని దుయ్యబట్టారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ తరఫున పెద్దఎత్తున ఉద్యమిస్తుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల […]
అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా? అమరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్కు ఎట్లిస్తారు టీపీసీసీ చీఫ్రేవంత్ రెట్టి సూటిప్రశ్న సామాజికసారథి, హైదరాబాద్: అమరుల స్థూపం నిర్మాణం కట్టడానికి తెలంగాణ వారు పనికి రారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు డీఎన్ఏ టెస్ట్చేయించాలన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం టెండర్ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారని అన్నారు. శనివారం […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: కొల్లాపూర్ వద్ద ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూర్ లిఫ్ట్ ప్రాజెక్టు పంపులు మునిగిపోవడంతో పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్మల్లురవి, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ను నాగర్కర్నూల్జిల్లా తెల్కపల్లి పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఎంపీ రేవంత్రెడ్డి కాలికి గాయమైంది.
పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్హౌస్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]