రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు మధ్య దళారులుగా అధికారులు, సింగిల్విండో చైర్మన్లు ప్రజాప్రతినిధుల మాటలను వినిపించుకోని వైనం క్వింటాలుపై 10కిలోల మేర భోజ్యం ఓ రైతుకు 18 క్వింటాళ్ల తరుగు.. రూ.36వేల నష్టం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నల పంట చివరకు మిల్లర్లు, అధికారులకు కాసులవర్షం కురుస్తోంది. అన్నదాతలకు మాత్రం కష్టమే మిగులుతోంది.పేరుకు మాత్రం పైకి రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రతిఒక్కరూ వారికి అండగా నిలవాల్సిన సమయంలో నిలువునా ముంచుతున్నారు. […]
ఐకేపీలో ఇప్పటికీ పేరుకుపోయిన ధాన్యం నిల్వలు మద్దతు ధర కోసం పడిగాపులు నిండా ముంచుతున్న మిల్లర్లు సామాజిక సారథి, హాలియా: ఈ ఖరీఫ్ సీజన్ కర్షకులకు కష్టాలనే మిగిల్చింది. వానకాలం పంటలు చేతికి వచ్చిన దగ్గరనుంచి రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతనెల నవంబర్ నుంచి వరికోతలు ప్రారంభించిన రైతులకు అడుగడుగునా అకాల వర్షాలు పలకరిస్తూ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగర్ ఆయకట్టులో వరికోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో వర్షాలు […]
సామాజిక సారథి ,కౌడిపల్లి: కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు చినిగిపోయి ఉండడంతో వరి ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన గోనె సంచులలో రైతులు వెతుకుతూ సంచులను దొరికిన కాడికి తూకం వేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకెపీ సిబ్బంది కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు […]
– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ సామాజిక సారథి, వరంగల్: యాసంగి వడ్లు కొనమని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ఓట్లు కోసమస్తామరా అని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి తెలంగాణ సీడ్ బౌల్, కోటి ఎకరాల మాగాణి అంటూ చెప్పిన కేసీఆర్ మాటలు నేడు నీటి మూటలయ్యాని ఎద్దేవా చేశారు. అన్నదాతలను ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే […]
సామాజిక సారథి, వెల్దండ: మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం సింగిల్విండో కార్యాలయంలో కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. మండలంలో ఐదువేల ఎకరాల్లో వరి సాగు చేశారని, సుమారు ఒక లక్ష 30 వేల బస్తాలు వరి ధాన్యం రావొచ్చని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మండలంలో వెల్దండతో పాటు కొట్ర, రాచూరు, కుప్పగండ్ల, బొల్లంపల్లి, […]
సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు క్రింద రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల నష్టాపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తహసీల్ధార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ్యనాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు ముడావత్ లక్పతి నాయక్, దినేష్, మల్లేష్ నాయక్, సతీష్, సాయి, వల్లపు రమేష్, జంతుక వెంకటయ్య, ప్రసన్నకుమార్, వంకేశ్వరం, […]
సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రైస్ మిల్లర్లను కోరారు. మండల కేంద్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం వడ్ల నిల్వలు పెరిగిపోవడంతో పాటు రాష్ట్రంలో తుఫాన్ ఉందని వాతావరణ శాఖ చేబుతుందన్నారు. ఆకాల వర్షాలు రాకముందే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మిలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల […]
– సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సారథి న్యూస్, గోదావరిఖని: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వానాకాలంలో నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. వ్యవసాయరంగ సంబంధిత అంశాలపై శనివారం ఆయన కలెక్టర్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్టీపీసీ మిలీనియం హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వానాకాలం పత్తి, […]