Breaking News

మెదక్

ఫామ్ హౌస్ లో పేకాట...భారీగా నగదు స్వాధీనం

ఫామ్ హౌస్ లో పేకాట…భారీగా నగదు స్వాధీనం

ఎస్ఓటీ పోలీసుల దాడులు పట్టుబడ్డ 16 మంది పేకాట రాయుళ్లు 13.35 లక్షల నగదు, 17 మొబైల్ ఫోన్లు స్వాధీనం సామాజిక సారథి, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరుకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి ఫామ్ హౌస్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి, పేకాట ఆడుతున్న 16మందిని అదుపులో తీసుకున్నారు. రామచంద్రాపురం పోలీసులతో కలిసి పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతో పాటు రూ.13.35లక్షల నగదు, 17సెల్ ఫోన్లను పోలీసులు […]

Read More
క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కు ఎంపికైన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని చంద్రికకు రూ.3 లక్షలు ఆర్థిక సహాయం భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం క్రీడల పట్ల అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్రీడల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడారంగంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో సంచనాలు […]

Read More
ఆర్థిక సాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

సామాజికసారథి, శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన ముద్దగల్ల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తనవంతు సహాయంగా తన సొంత డబ్బులు రూ.ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ గాయపడటం బాధాకరమని, ఆయన కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ […]

Read More
ఆసక్తిగా సాగిన పంచాంగ పఠనం

ఆసక్తిగా సాగిన పంచాంగ పఠనం

వైభవంగా ఉగాది వేడుకలు సామాజికసారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుభకృత్​నామ ఉగాది ఉత్సవాలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పేటలోని రామాలయంలో ఎంపీపీ జoగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, గ్రామ ప్రజలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వేద బ్రాహ్మణ పండితులు మహేశ్​శర్మ పంచాంగ శ్రవణం పాటించగా ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, గ్రామస్తులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామపెద్దలు గుజ్జరి కనకరాజు, కందుకూరి రవీందర్, మురళి పంతులు, సుభాష్ గౌడ్, […]

Read More
సిద్దిపేట నుంచి రాజ్యాధికార యాత్ర

సిద్దిపేట నుంచి రాజ్యాధికార యాత్ర

సామాజికసారథి, సిద్దిపేట: బహుజన రాజ్యాధికారం కోసం బహుజన సమాజ్​పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో జరిగే రాజ్యాధికార యాత్రలో యువత అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. స్వేరో స్టూడెంట్ యూనియన్(ఎస్ఎస్​యూ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆయన భారీ ర్యాలీగా భారతరత్న డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని […]

Read More
సిద్దిపేట తాగునీటి వ్యవస్థకు ప్రశంసలు

సిద్దిపేట తాగునీటి వ్యవస్థకు ప్రశంసలు

  • January 15, 2022
  • Comments Off on సిద్దిపేట తాగునీటి వ్యవస్థకు ప్రశంసలు

అభినందించిన కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇది సమష్టి కృషి ఫలితమే: మంత్రి హరీశ్ రావు సామాజిక సారథి, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లాకు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి ప్రశంస లభించింది. ఈ మేరకు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్‌ సెక్రటరీ అరుణ్‌ బరోక అభినందన లేఖను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పంపించారు. భారత ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో మీ ప్రశంసనీయమైన […]

Read More
25 వరకు పల్స్ పోలియో

25 వరకు పల్స్ పోలియో

సామాజిక సారథి, సంగారెడ్డి:  సంగారెడ్డి జిల్లాలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ , అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ […]

Read More
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సామాజిక సారథి, కౌడిపల్లి: అప్పుల బాధతో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం(40) తనకున్న 30 గుంటల వ్యవసాయ పొలంలో వరి సాగుచేస్తున్నాడు. కాగా, వ్యావసాయానికి, తన కుమార్తె వివాహంకోసం రూ.4లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పలు ఎలా తీర్చాలో తెలియక మల్లేశం తీవ్ర […]

Read More