Breaking News

Month: December 2020

సుప్రీమ్ మరో సినిమా

సుప్రీమ్ హీరో మరో సినిమా

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. రేపు ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలవుతుండగా గురువారం కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ […]

Read More
రష్మిక.. లక్కీ గాళ్​

రష్మిక.. లక్కీ గాళ్​

హుషారుగా ఉంటుంది. బాగా యాక్ట్​చేస్తుంది రష్మిక మందాన్న. ఈ ఇయర్​ నేషనల్​ క్రష్​ ఆఫ్ ​ఇండియాగా కూడా సెలెక్ట్​ అయింది. అందుకే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆల్​రెడీ అల్లు అర్జున్​తో కలిసి ‘పుష్ప’ మూవీ షూటింగ్​తో బిజీగా ఉన్న రష్మిక సడెన్​గా ఓ బాలీవుడ్​ అప్​డేట్​తో ట్విటర్​లో ప్రత్యక్షమైంది. సిద్ధార్థ్ ​మల్హొత్రా హీరోగా బాలీవుడ్ ​కొత్త డైరెక్టర్​ శాంతను బగ్​ చీ రూపొందించనున్న ‘మిషన్​మజ్ను’లో రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. మూవీ స్టార్టింగ్​లో హీరోయిన్​గా రష్మిక పేరు […]

Read More
కిరాణాషాపు.. అగ్నికి ఆహుతి

కిరాణాషాపు.. అగ్నికి ఆహుతి

సారథి న్యూస్, వెల్దండ: రెక్కల కష్టం బుగ్గిపాలైంది.. పైసాపైసా పోగేసి దాచుకున్న సొత్తు అగ్గిపాలైంది.. తాము నమ్ముకున్న కిరాణాషాపునకు మంటలు అంటుకోవడంతో బతుకంతా రోడ్డున పడినట్లయింది. నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన కొప్పు మల్లేష్, రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఊరిలోనే డబ్బాలో చిన్నపాటి కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకుని.. అందులో చికెన్, గుడ్లు, కూల్​డ్రింక్స్, ఇతర నిత్యవసర సరుకులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రమాదవశాత్తు బుధవారం అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి షాపు […]

Read More
సిజేరియన్ డెలివరీలు తగ్గించాలి

సిజేరియన్లు తగ్గించాలి

సారథి న్యూస్​, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఎంఎచ్ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్ ​సుజాత బుధవారం సందర్శించారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణిగా నమోదు నుంచి ప్రసవమయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలని, సాధారణ కాన్పులు అయ్యేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని కోరారు. సూచించారు. గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు కేసీఆర్​ కిట్ లో […]

Read More
ఘనంగా పీవీ వర్ధంతి

ఘనంగా పీవీ వర్ధంతి

సారథి న్యూస్​, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. దేశానికి చేసిన సేవలను మంత్రులు కొనియాడారు. అంతకుముందు 2021కు సంబంధించిన క్యాలెండర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

Read More
అడిగిన అందరికీ ‘ఉపాధి’

అడిగిన అందరికీ ‘ఉపాధి’

సారథి న్యూస్, మెదక్: ఆసక్తి ఉండి అడిగినవారు అందరికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్​ సైదులు స్పష్టం చేశారు. బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీల డిమాండ్ ​మేరకు పనులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తీర్మానం చేసిన పనులకు సంబంధించి రిజిస్టర్లు, వర్క్ ఫైళ్లు, వర్క్ […]

Read More
బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలి

బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలి

రైతులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్​ ఇవ్వాలి ఈనెల 28 నుంచి యాసంగి పంట పెట్టుబడి సాయం ఖాళీ జాగాలో ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. పక్కనే ఉన్న కర్ణాటకలో రైతులకు పంట పెట్టుబడి కోసం […]

Read More
విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

సారథి న్యూస్, ములుగు: కరోనా సెకండ్​ వేవ్​ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని 15 రోజుల వరకు క్వారంటైన్​లో ఉంచాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణాఆదిత్య సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ములుగు, భూపాలపల్లి జిల్లాల వైద్యాశాఖ అధికారులతో కోవిడ్ -19 వాక్సిన్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. పీహెచ్​సీల్లో […]

Read More