Breaking News

Month: December 2020

పొన్నియిన్ ​సెల్వన్​ కోసం..

పొన్నియిన్ ​సెల్వన్ ​కోసం రెడీ

కోలీవుడ్​ వెర్సటైల్ ​హీరో విక్రమ్​ వరుస షూటింగ్​లతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చెన్నైలో అజయ్​జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ‘కోబ్రా’ మూవీ షూటింగ్​ లో పాల్గొంటొన్న ఆయన​ జనవరిలో హైదరాబాద్​ రానున్నాడు. దర్శకుడు మణిరత్నం హిస్టారికల్ ​డ్రామాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ ​సెల్వన్’ లో విక్రమ్​కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్​కోసం హైదరాబాద్​రామోజీ ఫిల్మ్​సిటీలో పెద్ద సెట్​ను నిర్మిస్తున్నారు. డిసెంబర్​నెలాఖరికి దీని పనులు పూర్తి అవుతాయని షూటింగ్​ జనవరిలో స్టార్ట్​ చేస్తారని ఇంటిమేషన్ ఇచ్చింది టీమ్. హైదరాబాద్​లో స్టార్టయ్యే షూటింగ్​కు […]

Read More
మాల్దీవి సోయగం..

మాల్దీవి సోయగం..

ఇన్ స్టా.. ట్విటర్ లో వేడెక్కించే అమ్మడి ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే అవి ఫారిన్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ వే. హార్ధిక్ సడెన్ తో బ్రేకప్ అవడంతో ఒంటరిగా మాల్దీవ్ కు చేరింది ఎల్లీ. వరుస పెట్టి తన విహారయాత్ర హాట్ ఫొటోలు, వీడియోలతో చెలరేగిపోతూ కుర్రకారుకు మతిపోగొడుతోంది. బీచ్ లో టీ తాగితే ఆ మజాయే వేరు అంటోంది. ఓ వైపు వేడి వేడి టీ.. మరోవైపు హాట్ గా ఎల్లీ. తన ఒంటరి తనాన్ని […]

Read More
పాయల్.. ఇది నిజమా!

పాయల్.. ఇది నిజమా!

‘ఆర్​ఎక్స్​100’ మూవీతో గ్లామర్, యాక్షన్​ రెండిటికీ సమపాళ్లలో న్యాయం చేసే నటిగా ప్రూవ్​చేసుకుంది పాయల్ రాజ్​పుత్. ఇప్పుడు మళ్లీ సేమ్​ డైరెక్టర్​ కాంబినేషన్​లో నటించనుందట. హీరోయిన్​గా కాదు.. తనకు హీరోయిన్​గా సక్సెస్ ​ఇచ్చిన అజయ్​ భూపతి ‘మహాసముద్రం’ మూవీలో స్పెషల్​సాంగ్​లో మెరవనుందట పాయల్. వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో పెద్ద హీరోలతో నటించినా ఫస్ట్​మూవీకి వచ్చినంత క్రేజ్​ సంపాదించలేకపోయింది పాయల్. ఇప్పుడు ఈ చిత్రంలో స్పెషల్​ సాంగ్​ చేయనుంది అంటూ పుకారు వినిపిస్తోంది. ఏకే ఎంటర్ టైన్​మెంట్​బ్యానర్ పై […]

Read More
బైండ్ల కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

బైండ్ల కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

సారథి న్యూస్​, ఎల్బీనగర్(రంగారెడ్డి): బైండ్ల కులస్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేయాలని, తాను కులస్తుల విద్య, ఉపాధి, సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించి పనిచేస్తానని తెలంగాణ బైండ్ల(భవనీయ)సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుల్ల గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ బైండ్ల కులస్తుల రాష్ట్రస్థాయి సమావేశం హయత్ నగర్ లోని బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో కడియం రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల్లో అత్యధిక జనాభా కలిగిన బైండ్ల కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని […]

Read More
ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం

ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం

విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం 16 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం 25న ముక్కోటి(వైకుంఠ ఏకాదశి) ఏకాదశి సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): డిసెంబర్​16 నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.. కాలాన్ని కొలిచేందుకు అనేక కొలమానాలను వాడతారు. అందులో చాంద్రమానం, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానంగా లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటే కాలాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని […]

Read More
‘సబ్​ప్లాన్’​ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి

‘సబ్​ప్లాన్’​ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్ సరిగ్గా అమలుకావడం లేదని ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ రాష్ట్ర కన్వీనర్ పి.శంకర్ అన్నారు. ప్రత్యేకాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ప్రత్యేక ‌అభివృద్ధి నిధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారోద్యమ కరపత్రాలను మంగళవారం నిజాంపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఈ […]

Read More
రజనీకాంత్​పార్టీ ఖరారు

రజనీకాంత్​ పార్టీ ఖరారు ?

చెన్నై: అభిమానుల ఎదురుచూపులు, రాజకీయ పరిశీలకుల విశ్లేషణలను నిజం చేస్తూ.. సూపర్​స్టార్​ రజినీకాంత్ రాజకీయ​ పార్టీ పేరు ఖరారైంది. మక్కల్‌ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సమాచారం. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు రజినీకాంత్​ కేంద్ర ఎన్నిక సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తమిళ మీడియా కథనాలు వెలువరించింది. పార్టీ గుర్తుగా సైకిల్​ గుర్తును కేటాయించినట్లు ఊహాగానాలు వెలువడినప్పటికీ చివరికి ఆటో గుర్తును కేటాయించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో […]

Read More
ప్రజలకు లంచాలిచ్చే పనిపెట్టొద్దు

ఎవరికీ లంచాలిచ్చే పనిపెట్టొద్దు

అవినీతికి ఆస్కారం లేకుండా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకోండి ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదేశాలు సారథి న్యూస్, హైదరాబాద్: ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండేలా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ‘వ్యవసాయేతర ఆస్తులు.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేన్ కు అనుసరించాల్సిన పద్ధతులపై’ ఆదివారం ప్రగతి […]

Read More